*ఒక మనిషి చనిపోయాడు.*
*దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది చుట్టూ చూశాడు....*
చేతిలో పెట్టెతో దేవుడుతనదగ్గరకు
వచ్చాడు.
_చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది.!!_
*దేవుడు:*
మానవా..నీ శరీరం పడిపోయింది, ఇక ఈ జన్మ ముగిసింది, నాతో పద.
*మనిషి:*
అయ్యో ఇంత త్వరగానా?
నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!
దేవుడు:
తప్పదు నాయనా!
నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది.
మనిషి:
నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి, ఏం తెచ్చారో చూస్తాను
దేవుడు:
నీకు చెందినవే ఉన్నాయి... అవి నువు కూడబెట్టుకునీ , సంపాదించు కొన్నవే...
మనిషి:
నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?
దేవుడు:
అవెప్పటికీ నీవి కావు.
అవన్నీ భూమివే.
ఇక్కడే ఉంటాయి
మనిషి:
పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?
దేవుడు:
కాదు, జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి, కాలగర్భంలోకి వెళ్లిపోతాయి
మనిషి:
అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!
దేవుడు:
అవి పరిస్థితులవి నీవి కావు
మనిషి:
నా స్నేహితులున్నారా అందులో?
దేవుడు:
వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే
మనిషి:
నా భార్య, బిడ్డలునా?
దేవుడు:
వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు
మనిషి:
అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!
దేవుడు:
తప్పు, నీ శరీరం థూళికి చెందినది, మట్టిలో పడుతుంది.
మనిషి:
స్వామీ అయితే నా ఆత్మా?
దేవుడు:
ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.
మనిషి:
ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు...
కళ్లలోనీళ్లుసుడులుతిరిగాయిఆపెట్టె ఖాళీగాఉంది.
మనిషి:
కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది.
బతికున్నంత కాలం నా వాళ్లు,
🌷అవన్నీ నావే,
🌷ఇవన్నీ నాకే అని ఆశతో,
🌷ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.
మనిషి:
స్వామీ చివరగా అడుగుతున్నాను...
*నాది అనేది ఏమైనా ఉందా అసలు?*
దేవుడు:
ఉంది, నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.
ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.
అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి పెంచాలి, భగవన్మామ స్మరణ చేయాలి... పశ్చాతాపులను క్షమించాలి.
తోటివారి నుంచి మనకి
సంక్రమించే భావాలను ఆనందించాలి
మానవసేవ-మాధవసేవ అని గుర్తించి జీవించాలి...
సర్వే జనా సుఖినోభవంతు..
🙏🙏🙏 🙏🙏
యద్భావం తద్భవతి
*దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది చుట్టూ చూశాడు....*
చేతిలో పెట్టెతో దేవుడుతనదగ్గరకు
వచ్చాడు.
_చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది.!!_
*దేవుడు:*
మానవా..నీ శరీరం పడిపోయింది, ఇక ఈ జన్మ ముగిసింది, నాతో పద.
*మనిషి:*
అయ్యో ఇంత త్వరగానా?
నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!
దేవుడు:
తప్పదు నాయనా!
నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది.
మనిషి:
నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి, ఏం తెచ్చారో చూస్తాను
దేవుడు:
నీకు చెందినవే ఉన్నాయి... అవి నువు కూడబెట్టుకునీ , సంపాదించు కొన్నవే...
మనిషి:
నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?
దేవుడు:
అవెప్పటికీ నీవి కావు.
అవన్నీ భూమివే.
ఇక్కడే ఉంటాయి
మనిషి:
పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?
దేవుడు:
కాదు, జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి, కాలగర్భంలోకి వెళ్లిపోతాయి
మనిషి:
అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!
దేవుడు:
అవి పరిస్థితులవి నీవి కావు
మనిషి:
నా స్నేహితులున్నారా అందులో?
దేవుడు:
వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే
మనిషి:
నా భార్య, బిడ్డలునా?
దేవుడు:
వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు
మనిషి:
అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!
దేవుడు:
తప్పు, నీ శరీరం థూళికి చెందినది, మట్టిలో పడుతుంది.
మనిషి:
స్వామీ అయితే నా ఆత్మా?
దేవుడు:
ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.
మనిషి:
ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు...
కళ్లలోనీళ్లుసుడులుతిరిగాయిఆపెట్టె ఖాళీగాఉంది.
మనిషి:
కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది.
బతికున్నంత కాలం నా వాళ్లు,
🌷అవన్నీ నావే,
🌷ఇవన్నీ నాకే అని ఆశతో,
🌷ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.
మనిషి:
స్వామీ చివరగా అడుగుతున్నాను...
*నాది అనేది ఏమైనా ఉందా అసలు?*
దేవుడు:
ఉంది, నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.
ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.
అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి పెంచాలి, భగవన్మామ స్మరణ చేయాలి... పశ్చాతాపులను క్షమించాలి.
తోటివారి నుంచి మనకి
సంక్రమించే భావాలను ఆనందించాలి
మానవసేవ-మాధవసేవ అని గుర్తించి జీవించాలి...
సర్వే జనా సుఖినోభవంతు..
🙏🙏🙏 🙏🙏
యద్భావం తద్భవతి