ఉదయం పెండింగ్ ఉన్న HH Geo Location పేర్లలో చాలా వరకు ఇప్పుడు [ Death / Migration ] లేవు. కేవలం పెన్షన్ల లిస్ట్ మాత్రమే ఉంది. అందరు ఉద్యోగులు గమనించండి. యాప్ ఓపెన్ అవుతుంది. పెండింగ్ రిపోర్ట్ లొ కూడా ఉదయం 9 లక్షల పెండింగ్ ఉన్నవి ఇప్పుడు 3 లక్షల పెండింగ్ ఉంది.
👨💼ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు☟
https://studybizz.com/schemes/guidelines-issued-for-contract-employees-in-ap/
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు☟
https://studybizz.com/schemes/guidelines-issued-for-contract-employees-in-ap/
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯5.3 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - eKYC ఆప్షన్ తీసేసారు. పాత డేటా తప్పుగా నమోదు చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు.
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕𝟓.3 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
🧾 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://studybizz.com/gsws-links
కొత్తగా
1. హౌస్ హోల్డ్ జియో లొకేషన్ సర్వే చేస్తున్న సమయంలో ఈ కేవైసీ ఆప్షన్ లేకుండానే సబ్మిట్ అవుతుంది.
2. సబ్మిట్ చేసిన డేటా పై క్లిక్ చేసినట్లయితే ఎడిటింగ్ ఆప్షన్ వస్తుంది అంటే తప్పుగా నమోదు చేసి ఉంటే మరల డేటాను సబ్మిట్ చేయవచ్చు.
పై రెండు ఆప్షన్లు ఇచ్చారు.
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕𝟓.3 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
🧾 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://studybizz.com/gsws-links
కొత్తగా
1. హౌస్ హోల్డ్ జియో లొకేషన్ సర్వే చేస్తున్న సమయంలో ఈ కేవైసీ ఆప్షన్ లేకుండానే సబ్మిట్ అవుతుంది.
2. సబ్మిట్ చేసిన డేటా పై క్లిక్ చేసినట్లయితే ఎడిటింగ్ ఆప్షన్ వస్తుంది అంటే తప్పుగా నమోదు చేసి ఉంటే మరల డేటాను సబ్మిట్ చేయవచ్చు.
పై రెండు ఆప్షన్లు ఇచ్చారు.
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
SC కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగింపు. జనవరి 7వ తేదీతో గడువు ముగియనుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
𝗝𝗼𝗶𝗻 : https://tttttt.me/APGovtSchemes
𝗝𝗼𝗶𝗻 : https://tttttt.me/APGovtSchemes
Cir on Gokulams Inauguration.pdf
383.7 KB
జనవరి 10,11 & 12వ తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న గోకులాలకు సంబంధించిన ఉత్తర్వులు.
పెన్షన్ పంపిణీ అధికారులకు గమనిక :
➼ ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న వారిలో ప్రతీ సచివాలయం నుండి 5% మంది పించనుదారులకి ప్రతీ నెల ప్రభుత్వం RTGS CALL సెంటర్ నుండి *IVRS కాల్స్ చేసి పింఛన్ల పంపిణీ పై Feedback* తీసుకుంటున్నది.
➼ ఈ నేపథ్యంలో పింఛనుదారులందరి మొబైల్ నెంబర్లను అప్డేట్ చేయుట కొరకు యాప్ నందు ఆప్షన్ ఇవ్వబడినది.యాప్ నందు మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసే ఆప్షన్ మొదటి నుండే ఉన్నప్పటికీ ఇప్పుడు తప్పనిసరిగా అప్డేట్ చేయవలసిన అవసరం ఏర్పడినది.
➼ కావున సచివాలయ ఉద్యోగులు అందరూ *NTR BHAROSA PENSION SCHEME యాప్* నందు మీకు మ్యాప్ చేసిన పింఛనుదారుల యొక్క *మొబైల్ నెంబర్లను* తప్పనిసరిగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను.
➼ ఈ ప్రక్రియ 10.01.2025 లోపు పూర్తి చేయవలెను.
➼ దీనికోసం ప్రత్యేకంగా డ్యాష్ బోర్డును ఎనేబుల్ చేయనున్నారు.
𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
➼ ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న వారిలో ప్రతీ సచివాలయం నుండి 5% మంది పించనుదారులకి ప్రతీ నెల ప్రభుత్వం RTGS CALL సెంటర్ నుండి *IVRS కాల్స్ చేసి పింఛన్ల పంపిణీ పై Feedback* తీసుకుంటున్నది.
➼ ఈ నేపథ్యంలో పింఛనుదారులందరి మొబైల్ నెంబర్లను అప్డేట్ చేయుట కొరకు యాప్ నందు ఆప్షన్ ఇవ్వబడినది.యాప్ నందు మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసే ఆప్షన్ మొదటి నుండే ఉన్నప్పటికీ ఇప్పుడు తప్పనిసరిగా అప్డేట్ చేయవలసిన అవసరం ఏర్పడినది.
➼ కావున సచివాలయ ఉద్యోగులు అందరూ *NTR BHAROSA PENSION SCHEME యాప్* నందు మీకు మ్యాప్ చేసిన పింఛనుదారుల యొక్క *మొబైల్ నెంబర్లను* తప్పనిసరిగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను.
➼ ఈ ప్రక్రియ 10.01.2025 లోపు పూర్తి చేయవలెను.
➼ దీనికోసం ప్రత్యేకంగా డ్యాష్ బోర్డును ఎనేబుల్ చేయనున్నారు.
𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
🔰గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా Non AP Resident సర్వే
🔎 సర్వే చేయు విధానం, సర్వే ఏ యాప్ లో చేయాలి? మరియు రిపోర్టు లింకు👇
https://studybizz.com/schemes/non-ap-resident-survey-process/
𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
🔎 సర్వే చేయు విధానం, సర్వే ఏ యాప్ లో చేయాలి? మరియు రిపోర్టు లింకు👇
https://studybizz.com/schemes/non-ap-resident-survey-process/
𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
🎟 చౌక ధరల దుకాణ డీలర్ గా నియామకం కొరకు దరఖాస్తు (Application for FP Shop Dealership) PDF
👇👇
https://studybizz.com/all-application-forms
👇👇
https://studybizz.com/all-application-forms
అమరావతిలో రూ.11,467 కోట్లతో పనులు చేపట్టాలని CRDA అథారిటీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని CRDA కమిషనర్ కు ఆదేశాలు జారీ..
𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
10 నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణా రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జిల్లాల వారీగా విద్యా శాఖాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. మైనారిటీ పాఠశాలలకు మాత్రం 11 నుంచి 15వరకు సెలవులను ప్రకటించారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో పాఠశాల విద్య ఉన్నతాధికారులు విడుదల చేసిన యాక్షన్ ప్లాన్ ప్రకారం 13, 14, 15 మూడు రోజులు మాత్రమే సెలవులు తీసుకోవాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. మిగిలిన 10, 12, 16, 17, 18, 19తేదీలలో ఇంటి వద్దనే ఉంటూ సెల్ఫ్ ప్రిపరేషన్ అవ్వాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణా రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జిల్లాల వారీగా విద్యా శాఖాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. మైనారిటీ పాఠశాలలకు మాత్రం 11 నుంచి 15వరకు సెలవులను ప్రకటించారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో పాఠశాల విద్య ఉన్నతాధికారులు విడుదల చేసిన యాక్షన్ ప్లాన్ ప్రకారం 13, 14, 15 మూడు రోజులు మాత్రమే సెలవులు తీసుకోవాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. మిగిలిన 10, 12, 16, 17, 18, 19తేదీలలో ఇంటి వద్దనే ఉంటూ సెల్ఫ్ ప్రిపరేషన్ అవ్వాలని సూచించారు.
ఈ నెల 25 తర్వాత సేవలన్నీ నిలిపేస్తాం: ఆశా
బకాయిలు చెల్లించకపోతే NTR వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ నెల 25 తర్వాత వైద్య సేవలన్నీ నిలిపేస్తామని ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) తెలిపింది. ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్తో జరిగిన భేటీలో ఆశా ప్రతినిధులు మాట్లాడుతూ రూ.500కోట్లు విడుదల చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, రూ. 1000కోట్లు విడుదల చేస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. 6వ తేదీ నుంచి ఓపీ, EHS సేవలు నిలిపేసిన విషయం తెలిసిందే.
𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
బకాయిలు చెల్లించకపోతే NTR వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ నెల 25 తర్వాత వైద్య సేవలన్నీ నిలిపేస్తామని ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) తెలిపింది. ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్తో జరిగిన భేటీలో ఆశా ప్రతినిధులు మాట్లాడుతూ రూ.500కోట్లు విడుదల చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, రూ. 1000కోట్లు విడుదల చేస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. 6వ తేదీ నుంచి ఓపీ, EHS సేవలు నిలిపేసిన విషయం తెలిసిందే.
𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మంది గాయపడ్డారు.
𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అని సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న న్యూస్ ఫేక్. ఎవరు షేర్ చేయకండి.
STUDYBIZZ - GOVT SCHEMES Updates
తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మంది గాయపడ్డారు. 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 : https://tttttt.me/APGovtSchemes
మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం: CBN
• తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని CM చంద్రబాబు వెల్లడించారు.
• ఇక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వనుండగా తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ.5 లక్షలు, గాయపడ్డ 33 మందికి రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
• ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి (33+2 మంది) రేపు ప్రత్యేకంగా వైకుంఠ దర్శనం కల్పిస్తామన్నారు.
𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
• తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని CM చంద్రబాబు వెల్లడించారు.
• ఇక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వనుండగా తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ.5 లక్షలు, గాయపడ్డ 33 మందికి రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
• ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి (33+2 మంది) రేపు ప్రత్యేకంగా వైకుంఠ దర్శనం కల్పిస్తామన్నారు.
𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
స్కూళ్లకు నేటి నుంచి సెలవులు..ఈనెల 20న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.
ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ల తనిఖీ ప్రక్రియ
• రాష్ట్ర వ్యాప్తంగా 8.18లక్షల పెన్షన్ల తనిఖీ
• దివ్యాంగులు, కిడ్నీ, గుండె, తలసేమియా తదితర జబ్బుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలన
𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
• రాష్ట్ర వ్యాప్తంగా 8.18లక్షల పెన్షన్ల తనిఖీ
• దివ్యాంగులు, కిడ్నీ, గుండె, తలసేమియా తదితర జబ్బుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలన
𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో ఒకే ఛార్జీ ఉండేలా చూస్తాం - రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
గృహనిర్మాణ శాఖ హౌసింగ్ కాలనీల పేరును 'YSR జగనన్న కాలనీలు' నుండి "PMAY- NTR నగర్లు"గా మారుస్తూ ఉత్తర్వులు జారీ.
𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes